Breaking News

తుఫాన్‌ తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలి


Published on: 29 Oct 2025 10:55  IST

‘మొంథా’ తుఫాన్‌ తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు ఉంటే.. ప్రజలకు భరోసా ఇచ్చినట్లవుతుందని చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి వరకు ఆయన అమరావతి సచివాలయంలోనే ఉండి విరామం లేకుండా వరుస సమీక్షలు జరిపారు.

Follow us on , &

ఇవీ చదవండి