Breaking News

యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి..


Published on: 29 Oct 2025 11:51  IST

మొంథా తుపాను ఏపీని వణికిస్తోంది. తుపాను తీరం దాడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఇదిలా ఉండగా.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు తన కార్యాలయ అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి