Breaking News

విమానాలకు అంతరాయం


Published on: 29 Oct 2025 12:08  IST

మొంథా తుఫాన్‌ ప్రభావంతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు మంగళవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రికి వెళ్లిరావాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఎవరు కూడా ఈ మూడు ప్రాంతాలకు విమాన టికెట్లు బుక్‌ చేసుకోవొద్దని ఎయిర్‌లైన్స్‌ అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి