Breaking News

సైక్లోన్ బాధితులకు ఫ్రీగా నిత్యావసర సరుకులు..


Published on: 29 Oct 2025 14:52  IST

మొంథా సైక్లోన్ బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. బాధిత మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం, సాధారణ కుటుంబాలకు 25 కేజీలు, ఒక కిలో పప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, కిలో చక్కెరను ప్రభుత్వం అందించనుంది. తక్షణం పంపిణీని ప్రారంభించాలని సివిల్ సప్లైస్ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Follow us on , &

ఇవీ చదవండి