Breaking News

తెలంగాణలో పత్తాలేని పీఆర్సీ


Published on: 29 Oct 2025 15:13  IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు 8వ పే కమిషన్‌ను కేంద్రం మంగళవారం నియమించింది. తెలంగాణలో మాత్రం పీఆర్సీ పత్తాలేకుండా పోయింది. ఆరు నెలల్లోపు కొత్త పీఆర్సీ ప్రకటిస్తామన్న కాంగ్రెస్‌ గ్యారెంటీ గాలిలో కలిసింది. అసలు పీఆర్సీపై సర్కారులో ఇసుమంతైనా కదలిక లేకపోవడం విచారకరమని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ తొలి పీఆర్సీ గడువు 2023, జూన్‌ 30తో ముగియగా, అదే ఏడాది జూలై ఒకటి నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది.

Follow us on , &

ఇవీ చదవండి