Breaking News

జగన్ లండన్ పర్యటనపై సీబీఐ పిటిషన్..


Published on: 29 Oct 2025 17:26  IST

అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు (ఏ1), ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌ పర్యటనపై సీబీఐ వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు (బుధవారం) తీర్పు ఇచ్చింది. సీబీఐ వేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. తన పెద్ద కుమార్తెను చూసేందుకు జగన్ ఈనెల 11న లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ జగన్.. తన సొంత ఫోన్ నెంబర్‌ను వెల్లడించలేదంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి