Breaking News

ఢిల్లీలో మేఘ మథనం విఫలం..


Published on: 29 Oct 2025 18:23  IST

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా దీపావళి పండుగ తర్వాత గాలి నాణ్యత క్షీణించింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘మేఘ మథనం’ విఫలమైన విషయం తెలిసిందే. దీంతో బుధవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైన విభాగంలో నమోదైంది. బుధవారం ఉదయం ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 300 కంటే ఎక్కువగానే నమోదైంది.ఆనంద్‌ విహార్‌ అబ్జర్వేటరీలో ఏక్యూఐ లెవెల్స్‌ 312గా నమోదయ్యాయి. 

Follow us on , &

ఇవీ చదవండి