Breaking News

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు ఏపీ సీఎం రీట్వీట్.!


Published on: 19 Nov 2025 16:20  IST

సోషల్ మీడియా ఎక్స్‌లో ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆనంద్ జీ మంచి మాటలకు ధన్యవాదాలు అంటూ రీట్వీట్ చేశారు ముఖ్యమంత్రి. భారత్ గొప్ప మార్పు దిశగా ముందడుగు వేస్తోందని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సరికొత్త దారులను పాలసీ రూపకల్పనల ద్వారా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ చంద్రబాబు రీట్వీట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి