

సత్యవేడు: మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్పై సందేహం అవసరం లేదని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలని శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. అహంకారంతో పనిచేయొద్దని, నిజమైన కార్యకర్తలను గుర్తించాలన్నారు. భారత సైన్యానికి, ప్రధాని మోదీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇవీ చదవండి
-
- 17 Jun,2025
జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కెనడా చేరుకున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నేతలు హాజరుకానున్నారు.
Continue Reading...
-
- 17 Jun,2025
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కీలక ఆపరేషన్ మొదలుపెట్టిన భారత్! ఇప్పటికే 100 మందికి పైగా..
Continue Reading...
-
- 16 Jun,2025
ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమాసియాకు బ్రిటన్ సేనలు
Continue Reading...
-
- 16 Jun,2025
అమెరికా, ఆఫ్రికా పశ్చిమాసియాలకు చైనా బ్రాండ్ల ఎగుమతులు ఇక్కడినుంచి
Continue Reading...
-
- 13 Jun,2025
విమాన బ్లాక్ బాక్స్ లభించింది.. డేటా డీకోడ్..దర్యాప్తు మరింత వేగవంతం
Continue Reading...
-
- 13 Jun,2025
ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి. అణు స్థావరాలను నాశనం చేసింది. శుక్రవారం ఇజ్రాయెల్ ఇరాన్పై బాంబులు వేసింది.
Continue Reading...
-
- 13 Jun,2025
టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదని నిపుణులు అంటున్నారు.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని