Breaking News

హౌసింగ్‌ బోర్డు స్థలంలో పాఠశాల నిర్మించాలి


Published on: 20 Nov 2025 17:46  IST

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌లో గ్రేవియార్డ్‌ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని రమ్యాగ్రౌండ్‌లో ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులు మందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. బుధవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, సబిహాబేగం కలిసి స్థానిక ప్రజా సమస్యలపై చర్చించి, వినతిపత్రాలను అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి