Breaking News

కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడాలి..


Published on: 21 Nov 2025 16:32  IST

టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పట్ల నిబద్ధతతో వ్యవహరించి, కృష్ణా జలాల పై రాష్ట్ర హక్కులను కాపాడాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కు రాసిన లేఖను ట్విటర్‌లో పోస్టు చేశారు.రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీ నికర జలాల్లో ఒక్క టీఎంసీ కోల్పోయే పరిస్థితి తలెత్తినా, దానికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి