Breaking News

అయోధ్య పై జెండాను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ


Published on: 25 Nov 2025 14:31  IST

అయోధ్య‌లో నిర్మించిన రామాల‌యం(Ayodhya Ram Temple)పై ఇవాళ ధ్వ‌జారోహ‌ణం జ‌రిగింది. ఆల‌య శిఖ‌రంపై ఏర్పాటు చేసిన ధ్వ‌జ‌స్తంభంపై కాషాయ జెండా ఎగిరింది. దీంతో అయోధ్య రామాల‌య నిర్మాణం సంపూర్ణ‌మైంది. ప్ర‌ధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌.. ఇవాళ ఉద‌యం 11.50 నిమిషాల‌కు జ‌రిగిన జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆ అద్భుత ఘ‌టాన్ని తిల‌కించిన కాషాయ భ‌క్తులు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు.

Follow us on , &

ఇవీ చదవండి