Breaking News

శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయ్


Published on: 26 Nov 2025 11:56  IST

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై  బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి  ఫైర్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పరకామణి కేసు విచారణ కు హాజరైన తరువాత కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. కేసు అంశంపై మాట్లాడకుండా కరుణాకర్ రెడ్డి పిట్ట కధలు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దొంగను దాతగా.. దొంగతనాన్ని బహుమతిగా మారుస్తూ పాలకమండలి తీర్మానంపై ఎందుకు సంతకం పెట్టారని ప్రశ్నించారు.

Follow us on , &

ఇవీ చదవండి