Breaking News

బొగ్గులేని చోట పవర్‌ప్లాంట్ కట్టడం సాధ్యమా..


Published on: 26 Nov 2025 13:25  IST

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశం గరంగరంగా సాగినట్టు తెలిసింది. విద్యుత్తు రంగ సంసరణల్లో భాగంగా మూడో డిసం ఏర్పాటు, అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ సిస్టం, కొత్త పవర్‌ ప్లాంట్‌ ప్రతిపాదనలను మంత్రులు ముక్తకంఠంతో వ్యతిరేకించినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన వైటీపీపీ మీదనే విచారణకు ఆదేశించిన మనం మళ్లీ ఈ కొత్తగా థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఎందుకు తీసుకొచ్చినట్టు?’ అని మంత్రులు అభ్యంతరం చేసినట్టు తెలిసింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement