Breaking News

వెంకన్న ప్రసాదంపై వెకిలి చేష్టలు..


Published on: 27 Nov 2025 13:00  IST

తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ కామెంట్స్ చేసింది శివజ్యోతి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో శ్రీవారి భక్తులు శివ జ్యోతిపై ఫైర్ అవుతున్నారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అవమానించారని, హిందూ సంఘాలు శివ జ్యోతి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆమె పై చర్యలకు సిద్ధమైంది టీటీడీ దేవస్థానం. ఇప్పటికే శివజ్యోతి తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్తూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. కానీ టీటీడీ ఊరుకోలేదు..

Follow us on , &

ఇవీ చదవండి