Breaking News

కల్తీ నెయ్యి కేసులో మరొకరు అరెస్ట్..


Published on: 27 Nov 2025 16:26  IST

తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. టీటీడీ మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యం‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్రమణ్యంను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. సుబ్రమణ్యం అరెస్ట్‌తో ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య.. మొత్తం 10కి చేరింది.

Follow us on , &

ఇవీ చదవండి