Breaking News

హిల్ట్‌కు కొత్త ముసుగు!..


Published on: 01 Dec 2025 12:37  IST

హిల్ట్‌ పాలసీ పేరుతో రూ.లక్షల కోట్ల విలువైన భూములను అగ్గువకు కట్టబెట్టే ప్రయత్నంపై మంత్రులు, అధికారుల నుంచి వచ్చిన వ్యతిరేకతను తప్పించుకోవడానికి ప్రభుత్వం కొన్ని కమిటీలు వేసి డైవర్షన్‌ చేయాలని చూస్తున్నట్టు తెలిసింది. హిల్ట్‌ పాలసీపై గతంలో విడుదల చేసిన జీవో- 27 రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన ప్రకటన మాత్రమేనని బుకాయించాలని చూస్తున్నట్టు తెలిసింది. ఇద్దరు అధికారులు ఈ జీవోల రూపకల్పనపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Follow us on , &

ఇవీ చదవండి