Breaking News

పరాజయాన్ని ఒప్పుకొనే మనసు విపక్షానికి లేదు


Published on: 01 Dec 2025 12:40  IST

ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాజయాన్ని కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదని దుయ్యబట్టారు. ఓటమి బాధ నుంచి బయటకు రావాలంటూ ప్రతిపక్ష కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సూచించారు. నేడు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతకు ముందు పార్లమెంట్‌ ఆవరణలో ప్రధాని మాట్లాడారు. ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి