Breaking News

భార్యను చంపి వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాడు..


Published on: 01 Dec 2025 12:51  IST

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. ఆమెను హత్యచేసి వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్న ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకున్నది .వ్యక్తిగత కారణాల వల్ల గత కొంతకాలంగా విడిగా ఉంటున్నారు బాలమురుగన్, శ్రీప్రియ దంపతుల. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధంలో ఉందని బాలమురుగన్‌ అనుమానంతో శ్రీప్రియ ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి కొడవలితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు వచ్చే వరకు అక్కడే కూర్చుండి పోయాడు.

Follow us on , &

ఇవీ చదవండి