Breaking News

కాంగ్రెస్‌ నేత అండతో భూమి కబ్జా


Published on: 01 Dec 2025 15:16  IST

అధికార పార్టీ నేత అండతో తమకు వారసత్వంగా రావాల్సిన భూములను కొందరు రియల్‌ వ్యాపారులు కొల్లగొడుతున్నారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్ములూరు గ్రామానికి చెందిన రైతులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులు గదగూటి నరేశ్‌, శ్రీరాములు, యాదమ్మ తమకు జరిగిన అన్యాయాన్ని న్యాయవాది అరుణ్‌కుమార్‌ రెడ్డితో కలిసి వివరించారు. తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి