Breaking News

ఏపీలో కొత్త పురుగు వ్యాధి కలకలం..


Published on: 01 Dec 2025 18:17  IST

స్క్రబ్ టైఫస్ అనే కీటకం ఏపీ వాసులను కలవరానికి గురి చేస్తుంది. ఈ కీటకం కుట్టడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1,317 మందికి పాజిటివ్ కేసులు నమోదై ఆసుపత్రుల పాలయ్యారు. అన్ని జిల్లాలో వ్యాధి వ్యాపిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్క్రబ్ టైఫస్ కీటకం కుట్టడంతో కొంతకాలంగా జ్వరంతో అనారోగ్యానికి గురై రాజేశ్వరి(36)అనే విజయనగరం ప్రాంతానికి చెందిన మహిళ మృతి చెందింది.ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది.

Follow us on , &

ఇవీ చదవండి