

భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు, మూడు రోజుల పాటు ఏటీఎంలు మూసివేస్తారనే వదంతులు సోషల్ మీడియాలో విస్తరిస్తున్నాయి. పాకిస్థాన్ సైబర్ దాడికి సిద్ధమవుతోందని, అందుకే ఏటీఎంలు మూసేస్తారని ఫేక్ మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఏటీఎంలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ తరహా వదంతులను ఎవరూ నమ్మకూడదు, షేర్ చేయకూడదు అని హెచ్చరించింది.
ఇవీ చదవండి
-
- 25 Jun,2025
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగామలు అంతరిక్ష యాత్ర చేసేందుకు ముహూర్తం ఖారరైంది.
Continue Reading...
-
- 25 Jun,2025
ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క. మంత్రులకు సీఎం రేవంత్రెడ్డి స్వీట్ వార్నింగ్.
Continue Reading...
-
- 24 Jun,2025
యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ట్రంప్ చెప్పింది పచ్చి అబ్ధదం: ఇరాన్ ప్రకటన
Continue Reading...
-
- 24 Jun,2025
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
Continue Reading...
-
- 23 Jun,2025
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి. అటు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Continue Reading...
-
- 23 Jun,2025
టెల్ అవీవ్లో విధ్వంసం .. మిసైళ్లతో విరుచుకుపడిన టెహ్రాన్
Continue Reading...
-
- 20 Jun,2025
బీఈ, బీటెక్ అర్హతతో.. HALలో స్పెషలిస్ట్ ఖాళీలు.. ఈ జాబ్ వస్తే వెరీ లక్కీ!
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని