Breaking News

రాజీనామాలు ఆమోదించాలని వైసీపీ ఎమ్మెల్సీలు


Published on: 02 Dec 2025 16:18  IST

రాజీనామాలు ఆమోదించాలని ఏపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు మండలి చైర్మన్‌కు విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఏపీ మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు ను కలిశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కొన్ని నెలల క్రితం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ మండలి చైర్మన్‌కు లేఖను పంపారు లేఖ పంపి నెలలు గడుస్తున్న చైర్మన్‌ ఆమోదించక పోవడంతో వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని హైకోర్టు మండలి చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేసింది

Follow us on , &

ఇవీ చదవండి