Breaking News

అధిష్ఠానం ప్రకటిస్తే డీకే శివకుమార్‌ సీఎం అవుతాడు


Published on: 02 Dec 2025 18:33  IST

కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్‌ మధ్య సీఎం కుర్చీ కోసం రాజుకున్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో.. కాంగ్రెస్‌ పార్టీ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్ ఏర్పాటు చేసి ఐక్యతను చాటుకోవాలని సూచించింది. దాంతో ఇప్పటికే సిద్ధరామయ్య ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ ముగిసింది. ఇవాళ డీకే శివకుమార్ రెండో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ కూడా నిర్వహించారు.సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తే డీకే శివకుమార్‌ సీఎం అవుతాడని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి