Breaking News

బీజేపీకి తెలంగాణ రుచి చూపిస్తాం


Published on: 03 Dec 2025 12:44  IST

కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయకుంటే పోరాటం తప్పదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అంటే ఏమిటో బీజేపీకి రుచి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని నిధులు అడగడం మన బాధ్యత అని పేర్కొన్నారు.నిధులు ఇవ్వకుంటే.. రాష్ట్రంలో బీజేపీని ప్రజలు నేలమట్టం చేస్తారంటూ ఆయన జోస్యం చెప్పారు. 

Follow us on , &

ఇవీ చదవండి