

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Ap Former Cm Jagan Mohan Reddy)కి బిగ్ షాక్ తగిలింది. తనకు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కొనసాగించాలని ఆయన కోరుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హైకోర్టు(High Court)లో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు జడ్ ప్లస్ భద్రత కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. అయితే ఈ పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ సాగింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను వేసవి తర్వాతకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి
-
- 24 Jun,2025
యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ట్రంప్ చెప్పింది పచ్చి అబ్ధదం: ఇరాన్ ప్రకటన
Continue Reading...
-
- 24 Jun,2025
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
Continue Reading...
-
- 23 Jun,2025
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి. అటు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Continue Reading...
-
- 23 Jun,2025
టెల్ అవీవ్లో విధ్వంసం .. మిసైళ్లతో విరుచుకుపడిన టెహ్రాన్
Continue Reading...
-
- 20 Jun,2025
బీఈ, బీటెక్ అర్హతతో.. HALలో స్పెషలిస్ట్ ఖాళీలు.. ఈ జాబ్ వస్తే వెరీ లక్కీ!
Continue Reading...
-
- 20 Jun,2025
హైదరాబాద్లో కాస్కేడ్స్ నియోపోలిస్.. రూ. 3,169 కోట్ల పెట్టుబడి.. 63 అంతస్తుల నిర్మాణం
Continue Reading...
-
- 20 Jun,2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ స్టీల్ టెక్నాలజీ(ఎన్ఐఎస్ఎస్టీ) టెక్నికల్ మేనేజర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని