Breaking News

అమిత్‌ షా కీలక భేటీ.. హాజరైన డోభాల్‌


Published on: 09 May 2025 13:44  IST

భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్రం అప్రమత్తంగా ఉంటూ సరిహద్దు భద్రతను సమీక్షించింది. హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ తో కలిసి భద్రతా ఏర్పాట్లపై భేటీ అయ్యారు. పంజాబ్‌లో పాక్‌ చొరబాటును బీఎస్ఎఫ్‌ అడ్డుకొని, రాజస్థాన్‌లో సరిహద్దును మూసివేశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై బీఎస్ఎఫ్‌ ప్రతిస్పందన ఇచ్చింది. పాక్‌ షెల్లింగ్‌ చర్యలు కొనసాగిస్తూ, జమ్మూకశ్మీర్‌లో ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి