Breaking News

వేధింపులపై గవర్నర్‌ మనవడి భార్య ఫిర్యాదు


Published on: 04 Dec 2025 18:21  IST

తన భర్తకు మద్యం, మాదకద్రవ్యాలతోపాటు అమ్మాయిలతో సంబంధాలు వంటి వ్యసనాలు ఉన్నాయని గవర్నర్‌ మనవడి భార్య ఆరోపించింది. వరకట్నం కోసం వేధించడంతోపాటు తన కుమార్తెను కిడ్నాప్‌ చేసినట్లు అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ భార్య దివ్య గెహ్లాట్ మధ్యప్రదేశ్‌లోని రత్లాం ఎస్పీ అమిత్ కుమార్‌ను బుధవారం కలిసింది. ఉజ్జయినీ జిల్లా నాగ్డాలోని అత్తింటి వారు వరకట్నం కోసం  హింసించినట్లు ఆరోపించింది.

Follow us on , &

ఇవీ చదవండి