Breaking News

విద్యార్థులను స్టాండ్ పోర్ట్ స్థాయికి తీసుకెళ్లాలి


Published on: 05 Dec 2025 15:39  IST

చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. స్టాండ్ పోర్ట్‌లో చదివిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని విద్యార్థులను కూడా అదే స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. లోకేశ్ కోసం తాను ఎప్పుడూ స్కూలుకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఏపీ విద్యశాఖలో నూతన ఒరవడి అని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి