Breaking News

రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్...


Published on: 11 Dec 2025 14:48  IST

ఏపీమంత్రివర్గ సమావేశం ముగిసింది.ఈరోజు (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలకఅంశాలపై నిర్ణయం తీసుకున్నారు.దాదాపు 44 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణ ప్రాజెక్టులు, అమరావతిలో లోక్‌భవన్‌ అసెంబ్లీ దర్బార్‌ హాల్‌ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి