Breaking News

ప్రజా రవాణా.. ఆరోగ్య, ఆర్థిక ఖజానా!


Published on: 11 Dec 2025 16:28  IST

ఐటీ, విద్య, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో లక్షలాది మంది ప్రజలు వేర్వేరు రవాణా సదుపాయాలను వినియోగిస్తున్నారు. ఇంధన వినియోగం భారీగా పెరిగి కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఫలితంగా వాయునాణ్యత క్షీణించి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తక్కువ మంది ఎక్కువ వాహనాలు వినియోగించడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని, ప్రజా రవాణా వినియోగిస్తే ట్రాఫిక్, కాలుష్య సమస్యలను నివారించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి