Breaking News

బోగీల్లో దూరి.. దర్జాగా చోరీ


Published on: 11 Dec 2025 16:31  IST

నిజామాబాద్‌ జంక్షన్‌ మీదుగా నిత్యం 15 వేల మంది సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. మహారాష్ట్ర, హైదరాబాద్, కరీంనగర్‌ వైపు నుంచి రెగ్యులర్, వారాంతపు రైళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇందూరు సహా సమీప స్టేషన్లలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. సాధారణ ప్రయాణికుల్లా నటిస్తూ రెక్కీ చేస్తున్నారు. రైలెక్కాక ప్రయాణికులు పడుకున్నప్పుడో, పరధాన్యంలో ఉన్నప్పుడో సొత్తు కాజేస్తున్నారు. తర్వాత స్టేషన్‌లో దిగిపోతున్నారు. బాధితులు ఈ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి