Breaking News

బోండీ బీచ్‌ ఉగ్రదాడి..


Published on: 15 Dec 2025 10:49  IST

భారత్‌పైనే కాదు ప్రపంచ దేశాలపైకి కూడా ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్నది పాక్‌. తాజాగా ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీబీచ్‌లో యూదుల హనుక్కా ఉత్సవంపై దాడికి పాల్పడింది పాకిస్థాన్‌కు చెందిన తండ్రీ కొడుకులుగా గుర్తించారు.క్రిస్‌మస్‌ సందర్భంగా రద్దీగా ఉండే సిడ్నీలోని బోండీ బీచ్‌ మార్కెట్‌ ప్రాంతంలో    సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా 15 మంది మరణించగా, ఇద్దరు పోలీసులతోపాటు సుమారు 40 మంది గాయపడ్డారు. 

Follow us on , &

ఇవీ చదవండి