Breaking News

పాక్‌కు మరో షాక్ ఇచ్చిన భారత్..


Published on: 10 May 2025 12:09  IST

ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్‌ సరిహద్దు ప్రాంతాల్లోని నగరాలే టార్గెట్‌గా పదే పదే కాల్పులు, డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు తెగబడుతోంది. ఇక పాకిస్తాన్‌ దాడులను భారత్‌ సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది.ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున భారత్‌లోకి వచ్చిన పాక్‌ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. భారత్‌లోని పశ్చిమ సరిహద్దు ప్రాంతమైన ఖాసా కంటోన్మెంట్‌ పరిధిలోని సాధారణ పౌరులపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది.

Follow us on , &

ఇవీ చదవండి