Breaking News

సిరీస్ మధ్యలో వైస్ కెప్టెన్‌ను తొలగిస్తే..?


Published on: 15 Dec 2025 14:53  IST

సౌతాఫ్రికాతో టీమిండియా ఐదు టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. కెప్టెన్ సూర్యకుమావ్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.శుభ్‌మన్ గిల్ కేవలం టీమిండియా ఓపెనర్ మాత్రమే కాదు.. వైస్ కెప్టెన్ కూడా. జట్టు నుంచి వైస్ కెప్టెన్‌ను తొలగిస్తే.. అది పద్ధతిగా ఉండదు. సిరీస్ మధ్యలో గిల్‌ను తప్పించి సంజు శాంసన్‌ను తీసుకురావడం కూడా సరైనది కాదు అని అశ్విన్‌ తెలిపాడు..

Follow us on , &

ఇవీ చదవండి