Breaking News

మెడికల్ కాలేజీలపై మంత్రి డోలా కీలక వ్యాఖ్యలు


Published on: 15 Dec 2025 15:00  IST

వైసీపీ నాయకులు కోటి సంతకాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం నాడు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.8,500 కోట్లు ఇస్తే.. రూ.1500 కోట్లు కూడా ఖర్చు చెయ్యలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో 18 శాతం నిర్మాణం కూడా పూర్తి చెయ్యలేదన్నారు. మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ వైద్య కళాశాల అనే పేరు తాము పెడుతున్నామని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి