Breaking News

జగన్ బంధువుకు పోలీసుల నోటీసులు


Published on: 16 Dec 2025 13:02  IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సమీప బంధువైన అర్జున్ రెడ్డికి గుడివాడ పోలీసులు నోటీసులిచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారంటూ 2025 నవంబర్‌లో ఆయనపై కేసు నమోదైంది.ఈ కేసులో భాగంగా.. అప్పట్లోనే అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే.. అర్జున్ విదేశాలకు పరారవ్వడంతో సాధ్యపడలేదు.

Follow us on , &

ఇవీ చదవండి