Breaking News

రిమ్స్‌లో ఓపీ సమస్యలు..


Published on: 16 Dec 2025 14:08  IST

కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)లో  వైద్యం కోసం వచ్చే రోగులకు ఓపీ కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు సర్వర్‌ సమస్యతో సతమతమవుతుంటే.. మరోవైపు కచ్చితంగా ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఉండాల్సిన పరిస్థితిని ఆసుపత్రి అధికారులు తీసుకొచ్చారు. నిరక్షరాస్యులు, పేదలు, మొబైల్‌ వాడకం గురించి సరిగా తెలియని అమాయకులు వైద్యం కోసం సర్వజన ఆసుపత్రికి ఎక్కువగా వస్తుంటారు.ఇలాంటి వారందరికీ ఓపీ తీసుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి