Breaking News

అమరావతిలో బలిదాన విగ్రహం


Published on: 16 Dec 2025 14:29  IST

అమరావతిలో నిర్మిస్తున్న? అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల నిలువెత్తు విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్‌ శాక్రిఫైస్‌ (బలిదాన విగ్రహం)’గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అన్నారు. చెన్నైలో శ్రీరాములు ఆత్మార్పణం చేసిన భవనాన్ని పునర్నిర్మించి దానికి త్యాగ భవనంగా పేరు పెడతామని తెలిపారు. సోమవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి