Breaking News

పైసలు పాయే.. పదవీ రాకపాయే..


Published on: 17 Dec 2025 12:11  IST

మొదటి, రెండో విడత ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు సైతం వెల్లడయ్యాయి. ఎన్నికల్లో ఓటమిపాలైన సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల మోజు తమను దెబ్బ తీసిందని లక్షల రూపాయలు అప్పుల పాలు చేసిందని ఓటమి పాలైన అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. పైసలు పంచినా ఓటర్లు తమకు మద్దతు ఇవ్వక మరొకరిని ఆదరించి వెన్నుపోటు పొడిచినట్లు ఓటమిపాలైన వారు ఆవేదన చెందుతున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు ఒక వైపు ఓటమిబాధతో మరో వైపు అప్పుల బాధతో ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి