Breaking News

డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తి


Published on: 23 Dec 2025 14:22  IST

జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది.తుది ఆమోదం కోసం సవరించిన ముసాయిదా గెజిట్‌ను సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. అలాగే.. ఫిర్యాదులు, అభ్యంతరాల వారీగా.. తీసుకున్న చర్యలను వివరిస్తూ రూపొందించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు అందించారు. ముఖ్యమంత్రి కార్యాలయం వాటిని పరిశీలించి.. అప్పటికప్పుడే ఆమోదముద్ర వేసింది. దీంతో అధికారికంగా డివిజన్ల పునర్విభజన పక్రియ పూర్తయినట్లయ్యింది.

Follow us on , &

ఇవీ చదవండి