Breaking News

సేవల మెరుగుకు.. మూడంచెల ప్రణాళిక


Published on: 23 Dec 2025 14:26  IST

దుర్గగుడిలో భక్తుల సేవల మెరుగుకు ప్రక్షాళన చర్యలు ఆరంభమయ్యాయి. సేవల్లో సంతృప్తిస్థాయి ఆధారంగా.. ఇటీవల రాష్ట్రంలో ఏడు ప్రధాన ఆలయాలపై ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో దుర్గగుడి చివరి స్థానానికి పరిమితమైంది. దీంతో ఆలయ అధికారులు అంతర్మథనంలో పడ్డారు. ప్రస్తుతం, మూడు నెలలు, ఏడాదిలో ఎలాంటి మార్పులు చేయాలనే లక్ష్యంతో.. పక్కాగా మూడంచెల ప్రణాళిక రూపొందించారు.

Follow us on , &

ఇవీ చదవండి