Breaking News

ప్రజా పాలన కాదు.. పక్కా మాఫియా పాలన:


Published on: 23 Dec 2025 15:59  IST

తెలంగాణలో నడుస్తోంది ప్రజాపాలన కాదని.. పక్కా మాఫియా పాలన అని బీఆర్ఎస్‌ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) విమర్శించారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపై బాంబులు వేశారని.. నేడు ఇసుక మాఫియా కోసం చెక్‌డ్యామ్‌ల మీద జిలెటిన్‌ స్టిక్స్‌ వేస్తున్నారని ఆరోపించారు. ఇది మానవ నిర్మిత విధ్వంసమని ‘వాటర్‌ మ్యాన్‌’ రాజేంద్రసింగ్‌ మొత్తుకుంటున్నా.. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో కేటీఆర్‌ పోస్ట్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి