Breaking News

ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్ర..


Published on: 23 Dec 2025 17:32  IST

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తూర్పు హిమాలయాలలో కనిపించే అరుదైన, అందమైన మొక్క సిక్కిం సుందరిని ప్రపంచానికి పరిచయం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఆయన షేర్‌ చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. శాస్త్రీయంగా రూమ్ నోబైల్ అని పిలువబడే సిక్కిం సుందరి సముద్ర మట్టానికి సుమారు 4,000 నుండి 4,800 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది.ఈ మొక్క దాని పారదర్శకమైన, పొడవైన ఆకుల కారణంగా దీనిని “గ్లాస్‌హౌస్ ప్లాంట్” అని పిలుస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి