Breaking News

కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా.. : ట్రంప్‌


Published on: 11 May 2025 11:00  IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కశ్మీర్ సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌–పాక్‌లతో కలిసి పరిష్కారం కోసం పనిచేస్తానని ట్రూత్‌ సోషల్‌లో ప్రకటించారు. ఇరు దేశాల నాయకత్వాలు యుద్ధానికి ప్రత్యామ్నాయంగా శాంతికి దారి తీస్తున్నారని ప్రశంసించారు. వాణిజ్య సంబంధాల బలోపేతానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కలిపి కాల్పుల విరమణ విషయంలో భారత్–పాక్‌లు అవగాహనకు వచ్చాయని పేర్కొన్న ట్రంప్, ఈ ప్రక్రియలో అమెరికా సహకారం ఉందని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి