Breaking News

కేసీఆర్‌ను పిలవడమే తరువాయి..


Published on: 26 Dec 2025 11:34  IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ తుది అంకానికి చేరింది. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను విచారణకు పిలవడం కూడా దాదాపు ఖాయమైంది. ప్రభాకర్‌రావు చివరిరోజు విచారణలో అతని కుమారుడితోపాటు గతంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్టు అయిన నందకుమార్‌ను కూడా పిలిచి విచారించటంతో కేసీఆర్‌కు నోటీసులిచ్చే అంశాన్ని సిట్‌ ఖరారు చేసినట్లేనని చెప్తున్నారు.పోలీస్‌ కస్టడీకి గురువారమే చివరిరోజు కావడంతో..సిట్‌ అధికారులు ప్రభాకర్‌రావుని అన్ని కోణాల్లో విచారించారని సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి