Breaking News

గిరిజన విద్యార్థుల స్కాలర్‌షిప్పులు విడుదల


Published on: 26 Dec 2025 14:55  IST

గిరిజన విద్యార్థులపోస్టు మెట్రిక్‌స్కాలర్‌షి్‌పలలో గతప్రభుత్వ కాలంలో పెండింగ్‌ ఉన్న బకాయిలను కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పరిష్క రించిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో గత ప్రభుత్వం కేవలం రూ.18.67 కోట్లు విడుదల చేయగా ,పెండింగ్‌లో ఉన్న మూడు త్రైమాసికాలకు గాను రూ.71.67 కోట్లు కూటమి ప్రభుత్వ నేరుగా 69,227 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచే సిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు

Follow us on , &

ఇవీ చదవండి