Breaking News

ఆకుకూరల ఖిల్లా.. రేకలకుంట


Published on: 26 Dec 2025 15:25  IST

వ్యవసాయం కలిసిరావడం లేదని రైతు సాగుకు దూరమవుతున్న రోజుల్లో.. ఉన్న కొద్దిపాటి భూమిలోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. అర ఎకరం భూమి కూడా అక్షయపాత్రలా మారుతుందని రేకలకుంట గ్రామ రైతులు నిరూపిస్తున్నారు. భూమిలో ఆకుపచ్చ బంగారాన్ని పండిస్తూ నెలకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. గ్రామం చుట్టూ ఎక్కడికెళ్లినా వివిధ రకాల ఆకుకూర పంటలు కనిపిస్తాయి. జిల్లాలోని వివిధ మార్కెట్లకు ఇక్కడి నుంచే ఆకుకూరలను సరఫరా చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి