Breaking News

తొలి రోజు ముగిసిన ఆట.. ఒక్కరోజే 20 వికెట్లు


Published on: 26 Dec 2025 16:23  IST

యాషెస్‌ సిరీస్‌ 2025-26లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్‌ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో ఇరు జట్లు స్వల్ప స్కోర్ కే కుప్పకూలాయి. తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. ఒక్కరోజే 20 వికెట్లు పడ్డాయి అంటే..బౌలర్లు ఏ స్థాయిలో చెలరేగారో అర్ధం చేసుకో వచ్చు.ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 152 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లీష్ బౌలర్ జోష్ టంగ్ ఐదు వికెట్లు తీసి.. 21వ శతాబ్ధంలో ఫైఫర్ సాధించిన తొలి ఇంగ్లీష్ బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి