Breaking News

నిమ్మకూరు రావడం ఓ స్వీట్ మెమోరీ


Published on: 26 Dec 2025 16:49  IST

విద్యార్థులు సమాజాన్ని,దేశాన్ని లీడ్ చేసేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి,ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి అన్నా రు . ఈరోజు నిమ్మకూరులో పర్యటించిన భువనమ్మ.. గురుకుల పాఠశాల్లో విద్యార్థులతో సమావేశం నిర్వహించి.. వారితో తన బాల్య స్మృతులను పంచుకున్నారు. స్కూల్ చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చే సమయంలో జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆంగ్లంలో ప్రతిభకనబ ర్చేలా అధ్యాపకులు చూడాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి